← Back to news

కొమురవెల్లికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

By Mahesh· 27 Jul 2026· Siddipet
కొమురవెల్లికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

TG: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయం తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటి. ఈ రైల్వే స్టేషన్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. రూ.6 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్‌ను నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ స్టేషన్ ద్వారా స్వామివారి ఆలయానికొచ్చే భక్తులకు మెరుగైన రైలు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు.

More in News