PRC పెండింగ్ D. A కోసం ధర్నా
TGEJAC ఆధ్వర్యంలో పిఆర్సి నీ వెంటనే అమలు చేయాలని 6 పెండింగ్ DA లను వెంటనే ప్రకటించాలని రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగానే మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేడు ధర్నా నిర్వహించడం జరిగింది. వందలాది మంది ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. పిఆర్సీ, పెండింగ్ డిెఎ, పేరుకు పోయిన బకాయిల చెల్లింపు తదితర డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

