← Back to news

శ్రీకాకుళం: కన్న కూతుర్ని చంపేసిన తల్లి!

By sahani· 12 Jun 2026· X· AndhraPradesh

శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణతర్లాలో ఘోరం జరిగింది. భర్తను, కొడుకును వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో హరిణి(24) అనే యువతిని ఆమె తల్లి, తాత కలిసి చంపేశారు. అయితే ఈ మర్డర్‌ని దాచడానికి, ఆమె గుండె నొప్పితో చనిపోయిందంటూ భర్త పెద్ద నాటకమాడాడు. ఫైనల్‌గా పోలీసులు ఎంట్రీ ఇచ్చి investigation చేయడంతో ఈ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.