ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి మహానాడు తీర్మానం
TDP వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి భారత రత్న ఇవ్వాలని మహానాడు తీర్మానం చేసింది. దేశానికి, తెలుగు జాతికి NTR చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని మరణానంతరం భారత రత్న పురస్కారం ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.



