వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన లోకేష్..

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కార్మికులని మినిస్టర్ నారా లోకేష్ విజిట్ చేశారు. బాధితులను, వాళ్ల ఫ్యామిలీస్ ని పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు బెస్ట్ మెడికల్ కేర్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి యాక్సిడెంట్స్ ఫ్యూచర్లో మళ్లీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు.







