← Back to news

ఇద్దరి ప్రాణం తీసిన తాటి చెట్టు

By dk yamjala· 29 May 2026· కృష్ణా జిల్లా
ఇద్దరి ప్రాణం తీసిన తాటి చెట్టు

AP: బైక్‌పై వెళ్తున్న వారిపై తాటి చెట్టు విరిగి పడడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం కుమ్మరిపాలెం గ్రామానికి చెందిన గరికపాటి మనోహర్(33), అదే విలేజ్‌కు చెందిన చుటూరు శివరామకృష్ణ(27) ఇద్దరూ ఫ్రెండ్స్. వీరు చల్లపల్లి గ్రామానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈదురుగాలులకు రహదారి పక్కనే ఉన్న తాటిచెట్టు విరిగి వారి వాహనంపై పడడంతో వెనుక ఉన్న మనోహర్ స్పాట్‌లో చనిపోయాడు. వాహనం నడుపుతున్న శివరామకృష్ణకు తీవ్ర గాయాలవడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

More in AP