← Back to news

48 ఏళ్ల తర్వాత ఆ ఊరికి ఆర్టీసీ బస్సు

By Balakrishna· 22 Jul 2026
48 ఏళ్ల తర్వాత ఆ ఊరికి ఆర్టీసీ బస్సు

AP: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జానాలగూడెం గ్రామానికి 48 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు వచ్చింది. గ్రామస్థులు విద్య, వైద్య అవసరాల కోసం 8 కిలోమీటర్ల నడిచి వెళ్లి బస్కెక్కేవారు. ప్రజల కష్టాలను గమనించిన ప్రజాప్రతినిధులు ఊరికి బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో గ్రామస్థులు సంతోషంతో బస్సుకు పూజలు చేశారు.

More in News