పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీం కోర్టులో పిటిషన్!

పెల్లెట్ గన్స్ వాడకాన్ని బ్యాన్ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. రిటైర్డ్ IB ఆఫీసర్ యశోవర్ధన్ ఆజాద్తో పాటు జులై 20 ప్రోటెస్ట్లో గాయపడిన బాధితులు దీనిపై కోర్టును ఆశ్రయించారు. క్రౌడ్ కంట్రోల్ కోసం పోలీసులు పెల్లెట్ గన్స్ వాడకుండా పూర్తిగా నిరోధించాలని డిమాండ్ చేశారు. అలాగే గాయపడిన బాధితులకు గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇవ్వాలని, వారి మెడికల్ ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్ బాధ్యతలను పూర్తిగా చూసుకోవాలని సుప్రీం కోర్టును రిక్వెస్ట్ చేశారు.



