వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు పవన్ కళ్యాణ్ బిగ్ అనౌన్స్మెంట్!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ భారీ సాయం ప్రకటించారు. చనిపోయిన వారి ఫ్యామిలీస్కి రూ.25 లక్షలు, అలాగే గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పారు. అంతేకాదు, చనిపోయిన వారి ఫ్యామిలీలో ఒకరికి జాబ్ ఇస్తామని.. రిటైర్మెంట్ అయ్యే వరకు వాళ్లు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చని పవన్ హామీ ఇచ్చారు.



