← Back to news

స్కూల్లో గంజాయి కలకలం

By Balakrishna· 25 Jul 2026

AP: తిరుపతిలోని మంగళం క్వార్టర్స్ జిల్లా పరిషత్ పాఠశాల గోడ దూకి లోపలికెళ్లి కొందరు యువకులు మందు, గంజాయి తాగుతున్నారు. బడి ప్రాంగణాన్ని అడ్డాగా మార్చుకుని, ఇలాంటి పనులు చేస్తున్నందుకు స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ పనులకు పాల్పడుతున్న యువకులపై పోలీసులు, ఆఫీసర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

More in News