← Back to news

నందిగామలో పసుపు రంగు కప్పల కలకలం!

By sahani· 4 Aug 2026· X· a

ఆంధ్రప్రదేశ్‌లోని NTR జిల్లా నందిగామలో వర్షాల కారణంగా వింత సంఘటన వెలుగుచూసింది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పసుపు రంగు కప్పలు గుంపులుగా బయటకు రావడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. అయితే ఇవి 'ఇండియన్ బుల్‌ఫ్రాగ్' జాతికి చెందిన మగ కప్పలని, మేటింగ్ సీజన్ (సంభోగ కాలం) లో ఆడ కప్పలను అట్రాక్ట్ చేసేందుకే ఇలా బ్రైట్ ఎల్లో కలర్‌లోకి మారతాయి. మీకు ఈ ఇండియన్ బుల్‌ఫ్రాగ్ గురుంచి తెలిస్తే కామెంట్ చేయండి.

More in AP