ఒకప్పుడు సక్సెస్ స్టార్స్.. ఇప్పుడు లీకేజీ మాస్టర్స్

రాజస్థాన్లోని ఒక కుగ్రామానికి చెందిన బివాల్ కుటుంబం హెడ్ లైన్స్ కి ఎక్కింది. గత ఏడాది ఈ కుటుంబానికి చెందిన నలుగురు NEET క్లియర్ చేసి సక్సెస్ ఫ్యామిలీగా వార్తలకెక్కారు. కానీ ఇప్పుడు అదే కుటుంబం NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో సెంటర్ గా మారింది. ఈ కేసులో మంగీలాల్, దినేష్ బివాల్ అనే ఇద్దరు బ్రదర్స్ దే కీ రోల్ అని పోలీసులు చెబుతున్నారు. దీంతో బివాల్ సొంతూరులో అందరూ షాక్ తిన్నారు. ఒకప్పుడు బెస్ట్ ర్యాంకర్లుగా మీడియా చుట్టుముడితే ఇప్పుడు లీకేజీ ముఠాగా మీడియా చుట్టుముడుతోంది.



