← Back to news

పంచదార(చక్కెర) నిల్వలపై కేంద్రం కొత్త రూల్స్

By Vishi· 21 Aug 2026
పంచదార(చక్కెర) నిల్వలపై కేంద్రం కొత్త రూల్స్

కొద్ది రోజులుగా పంచదార(చక్కెర) ధరలు పెరుగుతున్నాయి. ఉత్పత్తి తగ్గడంతో సప్లై తగ్గినట్టు వ్యాపారులు చెప్తున్నారు. ఈ టైంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార నిల్వలపై ఆంక్షలు విధించింది. నెలకు 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పంచదారను ముడిసరుకుగా వాడే ఏ బల్క్ వినియోగదారుడైనా 15 రోజులకు మించి నిల్వలు ఉంచుకోకూడదని ఆర్డర్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఈ రూల్స్ అమల్లోకి ఉంటాయని చెప్పింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర దిగుమతులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 7h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.