జడ్జెస్ ఏమీ దేవుళ్లు కారు?

జడ్జెస్ ఏమీ దేవుళ్లు కారు, ప్రతీ జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా ఇచ్చేయలేరని రిటైర్ అవుతున్న సుప్రీం కోర్ట్ జడ్జి సంజయ్ కరోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జడ్జిగా ఉన్నప్పుడు వినయం ఉండాలని, ప్రతీ కేసు వెనుక ఉన్న మనిషిని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలని చెప్పారు. శనివారం జరిగిన తన ఫేర్వెల్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన, జడ్జిమెంట్స్ ఇచ్చే ప్రాసెస్లో వినయం ఎంత ముఖ్యమో చెప్పారు.



