← Back to news

రఘురామ టార్చర్ కేసుపై ఏపీ హై కోర్టు సీరియస్ కామెంట్స్..

By DS· 18 Jun 2026· Amaravathi
రఘురామ టార్చర్ కేసుపై ఏపీ హై కోర్టు సీరియస్ కామెంట్స్..

ఏపీ అసెంబ్లీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసుపై ఏపీ హై కోర్టు కీలక కామెంట్స్ చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారు, పార్లమెంటుపై దాడి చేసిన వారికి తేడా లేదని కామెంట్ చేసింది. అప్పటి ఎంపీని టార్చర్ చేయబోతున్నారని ముందే తెలిసినా అప్పటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఆ ఘటనలో పాల్గొనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఇక ఈ కేసులో ఆ అధికారి సరెండర్ అవుతారా? ముందస్తు బెయిల్ పై ప్రొసీడ్అవుతారా ఏదో ఒకటి తేల్చుకోవాలని కోరింది.

More in AP