యోగా డే ఏర్పాట్లపై బాబా రాం దేవ్ తో చంద్రబాబు భేటీ
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని యోగా గురువు బాబా రామ్దేవ్ , పతంజలి అధినేత ఆచార్య బాలకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. యోగా డేలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన బాబా రామ్దేవ్, బాలకృష్ణన్ సీఎం ఆహ్వానం మేరకు వారి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా వారితో యోగా డే కార్యక్రమం నిర్వహణపై ముఖ్యమంత్రి చర్చించారు.



