ప్రజాస్వామ్యానికి ఆ రెండూ అత్యవసరం - నీట్ టాపర్ ఆర్యన్ గుప్తా

ప్రజాస్వామ్యం లో ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందని నీట్ టాప్ ర్యాంకర్ ఆర్యన్ గుప్తా అన్నాడు. సమస్యలపై ప్రశ్నించడం, భిన్నాభిప్రాయాలను వ్యక్త పరచడం రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కులని ఆర్యన్ కామెంట్ చేశాడు. జంతర్ మంతర్ నిరసనలు, ఇతర డెవలప్ మెంట్స్ నేపధ్యంలో ఆర్యన్ చేసిన ఈ కామెంట్లు సామాజికంగా, పొలిటికల్ గా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.



