జర్నలిస్టుపై నోరు పారేసుకున్న ధర్మపురి అరవింద్
TG: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఓ జర్నలిస్టుపై నోరుపారేసుకున్నాడు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ "ఇప్పుడే చెప్పిన కదా బేవకూఫ్" అంటూ ప్రశ్న అడిగిన విలేకరిపై మండిపడ్డారు. దీనిపై విలేకరులు మండిపడుతున్నారు. జర్నలిస్టుకు కనీస మర్యాద ఇవ్వడం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.



