ఉజ్బెకిస్థాన్కు మోదీ.. ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్స్పై చర్చలు

PM నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ టూర్లో భాగంగా తాష్కెంట్కు చేరుకున్నారు. నిన్న రాత్రి అక్కడికి చేరుకున్న మోదీ ఈరోజు ఉజ్బెకిస్థాన్లో పర్యటిస్తున్నారు. సిటీలోని ఫేమస్ బిల్డింగ్స్, ముఖ్యంగా హిల్టన్ హోటల్ను విజిట్ చేశారు. ఇండియన్ సాంగ్స్తో పాటు బాలీవుడ్, కథక్, అండిజాన్ కల్చరల్ పెర్ఫార్మెన్స్లతో మోదీకి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్తో బైలేటరల్ చర్చల్లో ఇండియా-ఉజ్బెకిస్థాన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ సహా కీలక అంశాలపై ఫోకస్ చేయనున్నారు.



