"చేతిపై పవనిజం పేరు కాలిపోయింది.." వైజాగ్ బాధితులు ఫైర్!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల ఫ్యామిలీస్ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్పై ఫైర్ అయ్యారు. "ఎలక్షన్స్ ముందు వచ్చి 'నేనున్నా' అంటూ భరోసా ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు ప్రమాదం జరిగితే ఎక్కడికి పోయారు?" అంటూ కన్నీళ్లతో నిలదీస్తున్నారు. "చేతిపై 'పవనిజం' అని రాసుకున్న పేరు కూడా కాలిపోయింది కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో కింద పబ్లిక్ కూడా పవన్ను క్వశ్చన్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.



