ప్రతి గింజను కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్

TG: రైతులు పండించిన ప్రతి గింజను స్టేట్ గవర్నమెంటే కొనుగోలు చేస్తుందని మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని కలెక్టర్ అనురాగ్ జయంతిని అడిగి తెలుసుకున్నారు. రానున్న ఫోర్ డేస్లో అధికారులు అలెర్ట్గా ఉంటూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. జూన్ 1 నాటికి కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు.



