వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!
మినిస్టర్ నారా లోకేష్ ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాకు దిగారు. ప్రమాదానికి రెస్పాన్సిబిలిటీగా స్టీల్ ప్లాంట్ CMDని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, చనిపోయిన కార్మికుల ఫ్యామిలీస్కి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలంటూ లోకేష్ను నిలదీశారు. కార్మిక సంఘాల నినాదాలతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.



