గోల్కొండ ఫోర్ట్లో గ్రాండ్గా 'ఇండిపెండెన్స్ డే' వేడుకలు

TG: హైదరాబాద్లోని గోల్కొండ ఫోర్ట్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గోల్కొండ కోటపై తొలిసారిగా ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించారు. దీంతో కోట ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. తరువాత సీఎం రాష్ట్ర అభివృద్ధిపై స్పీచ్ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.



