"రాహుల్ చెప్పిందే చెప్పాలి!": BJP MP

"రాజకీయాల్లో స్క్రిప్ట్ మారొచ్చు.. కానీ బ్యాక్స్టోరీ మారదేమో!" అన్నట్టుగా BJP MP నిశికాంత్ దూబే చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనకు చాలా ఏళ్ల నాటి ఫ్రెండ్ అని, ఇద్దరూ కలిసి ఒకప్పుడు RSS, ABVP కోసం పనిచేశామని చెప్పారు. "రేవంత్ రెడ్డి మైండ్సెట్ బాగుంటుంది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిందే చెప్పాల్సిన పరిస్థితి" అంటూ కామెంట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో "రాజకీయాల్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉంటారా.. లేక పర్మనెంట్ పార్టీలా?" అంటూ కామెంట్స్ వస్తున్నాయి.



