దిశా సాలియన్ కేసులో కీలక ట్విస్ట్.. CBIకు అప్పగింత!

దిశా సాలియన్ మృతి కేసులో ఆరేళ్ల తర్వాత కీలక అప్డేట్ వచ్చింది. 2020లో ముంబైలో ఓ బిల్డింగ్పై నుంచి పడి దిశా మృతి చెందారు. అప్పట్లో పోలీసులు దీన్ని యాక్సిడెంటల్ డెత్గా నమోదు చేశారు. దిశా తండ్రి సతీశ్ సాలియన్ తన కూతురిపై అత్యాచారం చేసి, హత్య చేశారని, పూర్తి ఇన్వెస్టిగేషన్ కోరుతూ బాంబే హైకోర్టులో న్యాయం కోరారు. దీంతో సీబీఐ FIR నమోదు చేసి ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇది హత్య జరిగిందనే నిర్ధారణ కాదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో మహారాష్ట్రలో ఈ కేసు హాట్ టాపిక్గా మారింది.



