మంత్రులకు సోషల్ మీడియా ఫేమ్ చెక్.. Gen Zపై ఫోకస్

సెంట్రల్ మినిస్టర్స్ సోషల్ మీడియా పనితీరుపై కేంద్రం రివ్యూ చేసింది. మే 1 నుంచి ఆగస్ట్ 15 వరకు X, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్లో మంత్రుల పోస్టులు, లైక్స్, ఎంగేజ్మెంట్, ఫాలోవర్ల వివరాలను విశ్లేషించారు. ఈ రిపోర్ట్స్ను మంత్రులకు ఇచ్చి, డిజిటల్ ప్లాట్ఫామ్లలో యాక్టివిటీని పెచుకోవాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా Gen Zతో మరింతగా కనెక్ట్ కావాలని ప్రధాని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమీక్షకు ఇంపార్టెన్స్ ఏర్పడింది.



