← Back to news

ఈరోజు PM ‘మన్ కీ బాత్’.. 11 గం.కు మోదీ స్పీచ్!

By Mahesh· 5d ago· PM Radio
ఈరోజు PM ‘మన్ కీ బాత్’.. 11 గం.కు మోదీ స్పీచ్!

PM నరేంద్ర మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ 137వ ఎపిసోడ్‌ ఈరోజు (ఆగస్ట్ 30) ఉ. 11 గం.కు టెలికాస్ట్ కానుంది. దేశ ప్రజలతో పాటు విదేశాల్లోని భారతీయులను ఉద్దేశించి మోదీ మాట్లాడనున్నారు. ఈ ఎపిసోడ్‌లో ఏ అంశాలపై ఫోకస్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. యూత్, హెల్త్, ఎడ్యుకేషన్, నేషన్ డెవలప్‌మెంట్, లోకల్ టాలెంట్ వంటి అంశాలపై ప్రజలు ఇప్పటికే సజెషన్స్ పంపారు. అసలు టాపిక్స్‌ను మోదీ స్పీచ్‌లోనే క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఆకాశవాణి, దూరదర్శన్‌తో పాటు <a href="https://newsonair.gov.in/modi-to-share-thoughts-in-mann-ki-baat-broadcast-at-11-am/">AIR News,</a> <a href="https://pmonradio.nic.in/#">PMO,</a> DD News <a href="https://www.youtube.com/watch?v=MaPRwJjksZU">YouTube</a> ఛానళ్లలో లైవ్ చూడొచ్చు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 3h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.