← Back to news

హైకోర్టుకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ క్షమాపణలు!

By sahani· 27 Jul 2026· Telangana
హైకోర్టుకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ క్షమాపణలు!

లతుకుంట భూముల వివాదంలో హైదరాబాద్ CP రంగనాథ్ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. పిటిషనర్ తప్పుడు ప్రచారం చేశారని, లతుకుంట సర్వే నంబర్ 1, 2లోని 40 ఎకరాల భూమిలో తాము జోక్యం చేసుకోలేదని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. అయితే కమిషనర్ రంగనాథ్‌పై ఏకంగా 63 కంటెమ్ట్ కేసులు ఉండటంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఇన్ని కేసులు ఎందుకు నమోదయ్యాయని ప్రశ్నించింది.

More in Legal