← Back to news

మోదీ నిర్ణయంపై నారా లోకేష్ పోస్ట్

By RK· 23 Jul 2026
మోదీ నిర్ణయంపై నారా లోకేష్ పోస్ట్

AP: 'నీట్' పేపర్ లీక్ కేసుల కోసం 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి నారా లోకేష్ మెచ్చుకున్నారు. ఈ నిర్ణయం యువత భవిష్యత్తుకు ఎంతో రక్షణ ఇస్తుందని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే వారికి ఇది గట్టి హెచ్చరిక అన్నారు. స్టూడెంట్స్ భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని లోకేష్ తెలిపారు.

More in AP