మోదీ స్పీచ్లో ‘సప్తధార’.. ఆ ఏడు సూత్రాలేంటి?

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ‘శక్తి కీ సప్తధారా’ పేరుతో Manufacturing, Agriculture, Technology, Defence, Gati Shakti, Green Energy వంటి రంగాల అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. కోటి మంది యువతకు AI ట్రైనింగ్, కాంపిటిటివ్ ఎగ్జామ్స్కు ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఇస్తామని ప్రకటించారు.



