తిరంగా యాత్రకి దేవేంద్రనాథ్ మహతోకి నో పర్మిషన్?
జార్ఖండ్ విద్యార్థుల హక్కుల కోసం దేవేంద్రనాథ్ మహతో గత 15 రోజులుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. రాంచీలో స్టూడెంట్స్ నిర్వహిస్తున్న తిరంగా యాత్రలో పాల్గొనేందుకు ఆయన ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హాస్పిటల్ నుంచి బయటకు రాకుండా 50 మందికి పైగా పోలీస్ ఆఫీసర్లు ఆయనను అడ్డుకున్నారు. ఆయనను బలవంతంగా లోపలికి తీసుకెళ్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



