← Back to news

జపాన్‌తో భారత్ చారిత్రక T20 మ్యాచ్

By BK· 3h ago
జపాన్‌తో భారత్ చారిత్రక T20 మ్యాచ్

ఇండియా, జపాన్ మధ్య 75 ఏళ్ల ఫ్రెండ్‌షిప్‌కి గుర్తుగా మన టీమిండియా ఆ దేశంతో ఒక స్పెషల్ T20 మ్యాచ్ ఆడబోతోంది. ఈ విషయాన్ని బీసీసీఐ కన్ఫర్మ్ చేసింది. సెప్టెంబర్ 22న జపాన్‌లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ చారిత్రక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కి 'సుజుకి కప్' అని పేరు పెట్టారు. రెండు దేశాల మధ్య అనుబంధాన్ని పెంచేందుకు ఈ మ్యాచ్ చాలా స్పెషల్‌గా నిలవనుంది.

More in Sports