← Back to news

రేపు విశాఖకు జగన్

By visi· 9 Jun 2026

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నం వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు.

More in AP