← Back to news

ఆంధ్రప్రదేశ్-కర్ణాటకలో ఆ రైల్వే లైన్లకు మహర్దశ

By Mahesh· 25 Jul 2026
ఆంధ్రప్రదేశ్-కర్ణాటకలో ఆ రైల్వే లైన్లకు మహర్దశ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. కర్ణాటక–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బళ్లారి–గుంతకల్ రైల్వే సెక్షన్‌లో మూడో, నాలుగో లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ రూ.1,264 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఆధారంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు ద్వారా రవాణా అనుసంధానం, లాజిస్టిక్ సామర్థ్యం మెరుగుపడటంతోపాటు రవాణా వేగవంతం కానుంది.

More in News