← Back to news

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి

By AR· 8 Jun 2026
విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. SMS-2, STC-3 హీట్ ఎఫ్ జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ పేలడంతో ఉక్కుద్రవం లీకైంది. 1500 డిగ్రీల వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ ద్వారా ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుంటే అది లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

More in AP