పొలంలో జాతీయ జెండాను ఎగరేసిన కూలీలు
TG: మహబూబాబాద్ జిల్లా అనంతారం శివారులో అడిదల వీరభధ్రం అనే కౌలు రైతు వరిపొలంలో జాతీయ జెండా రెపరెపలాడింది. పొలంలో కూలీలు జాతీయ జెండాను ఎగరేసి జాతీయ గీతాన్ని ఆలపించిన పాడారు. వర్షాలు కురువాలని కోరుతూ, కోలాటం వేస్తూ పాటలు పాడారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకుని ఒకరికొకరు తినిపించకున్నారు.



