జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ భజరంగ్ పునియా
పరీక్షల్లో అక్రమాలు, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ధర్నా చేపడుతోంది. భారత రెజ్లర్ భజరంగ్ పునియా ఇందులో పాల్గొని CJPకి మద్దతు తెలిపారు.



