వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో సీరియస్గా గాయపడిన బాధితులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ కిమ్స్ హాస్పిటల్లో విజిట్ చేశారు. బాధితులను, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. వాళ్ల హెల్త్ కండిషన్ మరియు హాస్పిటల్లో ఇస్తున్న ట్రీట్మెంట్ డీటెయిల్స్పై డాక్టర్లతో మాట్లాడారు. మెడికల్ ట్రీట్మెంట్ ఖర్చంతా గవర్నమెంటే చూసుకుంటుందని, అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తామని పవన్ భరోసా ఇచ్చారు. ఈ విజిట్లో మినిస్టర్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా పవన్ వెంటే ఉన్నారు.



