← Back to news

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో హాట్‌ హాట్‌గా దక్షిణాది అంశాలు!

By Mahesh· 20 Aug 2026
సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో హాట్‌ హాట్‌గా దక్షిణాది అంశాలు!

తమిళనాడులో జరిగిన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. కేంద్ర హోం మినిస్టర్ అమిత్‌ షా సమక్షంలో ఈ భేటీ నిర్వహించారు. డీలిమిటేషన్‌, సౌత్ ఇండియా పొలిటికల్ రెప్రజెంటేషన్, NEET, కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ గురించి ప్రధానంగా చర్చకు వచ్చాయి. AP సీఎం చంద్రబాబు గోదావరి-కావేరీ కనెక్టివిటీతో 500 TMCకి పైగా నీటిని మళ్లించే ప్రపోజల్‌ను ప్రస్తావించారు. 2047 నాటికి సౌత్ ఇండియా $10 ట్రిలియన్‌ ఎకానమీగా ఎదగగలదని అన్నారు.

More in Current Affairs