← Back to news

30 వేల మంది ఓటర్లకు రెండో దశ SIR నోటీసులు

By Koti· 21 Aug 2026
30 వేల మంది ఓటర్లకు రెండో దశ SIR నోటీసులు

మంచిర్యాల్ జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో 30 వేల మంది ఓటర్లకు రెండో దశ SIRలో నోటీసులు అందనున్నాయని BJP జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. కిష్టంపేటలోని BMR గార్డెన్లో జరిగిన SIR వర్క్‌షాప్‌లో రాష్ట్ర SIR కన్వీనర్ ఆంథోనీ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. నోటీసులు అందినవారికి కార్యకర్తలు అండగా ఉండి సరైన సమాధానాలు సమర్పించేలా చూడాలన్నారు.

More in Local