← Back to news

భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ

By విశీ· 1 Aug 2026
భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో విమానాశ్రయాన్న ఆయన ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

More in AP