← Back to news

కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై సత్యాగ్రహ దీక్ష..!

By Aarav· 10h ago
కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై సత్యాగ్రహ దీక్ష..!

పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో కాంట్రాక్ట్ లేబర్ సంఘం ఉద్యోగుల సమస్యలపై సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతన చర్చలు, ఒప్పందాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరుతున్నారు. జేజీఎస్ జిల్లా నాయకులు పోలినాయుడు, వి.వి.రమణ, డి.కె.శర్మ పిలుపునిచ్చారు. చాలామంది వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన. నాయకులు చిట్టిబాబు, గోవర్ధన్ పాల్గొన్నారు. మీ ఊరిలో ఇలాంటి సమస్య ఉందా? మీ వార్త పంపండి

More in Politics