వైరల్ అవ్వడం కోసం ప్రాణాలతో ఆట
సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ యువకుడు బైక్పై చేసిన డేంజరస్ స్టంట్ నెటిజన్లను షాక్కు గురిచేస్తోంది. వైరల్ వీడియోలో అతడు బైక్ను హై స్పీడ్లో జిగ్జాగ్గా నడుపుతుండగా, వెనుక కూర్చున్న మహిళ బ్యాలెన్స్ కోల్పోయినట్లు కనిపించింది. వీడియో చూసిన నెటిజన్లు "వైరల్ కోసం ప్రాణాలతో ఆట ఎందుకు?", "ఒక్క సెకండ్ తేడా అయితే పెద్ద ప్రమాదమే" అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయంపై స్పష్టత లేదు.



