దావూద్ చంపుతానన్నాడు.. అందుకే దానికి దూరమయ్యా- లలిత్ మోడీ

అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుండి వచ్చిన మర్డర్ త్రెట్స్ కు భయపడే తాను క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ నుండి శాశ్వతంగా తప్పుకోవడానికి కారణమని మాజీ IPL కమిషనర్ లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఇల్లీగల్ బెట్టింగ్ నెట్వర్క్స్కు సపోర్ట్ చేయకపోవడం వల్లే D-Company తనను టార్గెట్ చేసిందని, ఎన్నో ఎక్స్టార్షన్ అటెంప్ట్స్ మరియు అస్సాస్సినేషన్ ప్లాట్స్ జరిగాయని చెప్పారు. ముఖ్యంగా 2012లో లండన్లో ఒక ఇంటర్మీడియరీ ద్వారా తెల్లవారుజామున దావూద్తో శాటిలైట్ ఫోన్లో మాట్లాడించారని, ఆ టైమ్లో తాను తీవ్రమైన భయానికి లోనయ్యానని లలిత్ మోదీ వెల్లడించారు.



