ఈ చేపలు ఆకాశం నుంచి పడ్డాయ!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్ జరిగింది. గత రెండు రోజులుగా కంటిన్యూస్గా పడుతున్న వర్షాల వల్ల, ఆకాశం నుంచి చేపలు కింద పడ్డాయని లోకల్ జనాలు చెబుతున్నారు. పల్లె ప్రకృతి వనం, మజీద్ పల్లి ఏరియాల్లోని రోడ్లు, బురదలో పడిన ముళ్ల చేపలను పట్టుకోవడానికి జనాలు పోటీ పడ్డారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైర్ అవుతున్నాయి.



