← Back to news

పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి భూమిపూజ.. హాజరైన నారా లోకేశ్

By Mahesh· 5 Aug 2026· విశాఖపట్నం
పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి భూమిపూజ.. హాజరైన నారా లోకేశ్

AP: విశాఖపట్నంలోని ఆరిలోవ ఏరియాలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రెస్టీజియస్‌గా ఏర్పాటు చేయనున్న సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. అకాడమీ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి, 2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ అకాడమీ ద్వారా ఎంతోమంది బాలికలు క్రీడల్లో సత్తా చాటుతూ రాష్ట్రం, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

More in Sports