హైదరాబాద్లో సెప్టెంబర్ 4న బిగ్ ఈవెంట్!

హైదరాబాద్ బుక్ ట్రస్ట్, బార్సి (BARC) సంస్థల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న బంజారాహిల్స్ లమకాన్లో 'దళిత కథ ఎవరిది?' అనే స్పెషల్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రోగ్రామ్లో ఎం. సుగుణరావు రాసిన 'పునరుత్థానం' దళిత కథల పుస్తకావిష్కరణతో పాటు 'వెతుకులాట' అనే నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత గోగు శ్యామల, ఎం. సుగుణరావు, చరణ్ పరిమిలతో 'దళిత కథ అంటే ఏంటి?' అనే టాపిక్పై ప్యానెల్ డిస్కషన్ ఉండనుంది.



