← Back to news

కేంద్రంపై CJP ఫైర్!

By sahani· 24 Aug 2026· X· India
కేంద్రంపై CJP ఫైర్!

కేంద్ర మంత్రుల అధికారిక బంగళాల మెయింటెనెన్స్ కోసం 2025-26లో ఏకంగా ₹92.35 కోట్లు ఖర్చు చేయడంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ <a href="https://www.theclearcutnews.com/n/btsDuQ4">(CJP</a>) తీవ్రంగా స్పందించింది. మీ లగ్జరీ ఇళ్లను బాగుచేసుకోవడం ఆపి, ముందు గవర్నమెంట్ స్కూళ్లను రిపేర్ చేయాలని 'X' వేదికగా డిమాండ్ చేసింది. మంత్రుల బంగళాల కోసం ఖర్చు చేసిన ఈ ₹92 కోట్లతో 10 కొత్త వరల్డ్ క్లాస్ స్కూళ్లను నిర్మించవచ్చని, కేంద్రానికి డబ్బులు ఉన్నా స్కూళ్లపై ఉపయోగించే ఉద్దేశం లేదని CJP విమర్శించింది.

More in Education