← Back to news

వికెట్ తీసి "జై శ్రీరామ్" పేపర్ చూపించిన ముంబై బౌలర్!

By sahani· 5 May 2026· X· Lucknow

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ రఘు శర్మ తన First IPL Wicket తీసి చాలా ఎమోషనల్ అయ్యాడు. వికెట్ తీశాక జేబులోంచి ఒక పేపర్ తీసి.. “రాధే రాధే.. గత 15 ఏళ్ల డ్రీం ఈరోజు నెరవేరింది. థాంక్యూ ముంబై ఇండియన్స్.. జై శ్రీరామ్” అని రాసి ఉన్న పేపర్ ని చూపించాడు. 33 ఏళ్ల వయసులో రఘుకు ఈ Chance దక్కింది. రఘు చేసిన ఈ Emotional Celebration వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ Viral అవుతోంది.

More in Sports