← Back to news

అలా వండితే..చేప వెజిటేరియనే: యూపీ మంత్రి

By Vishi· 12 Aug 2026· News18· Uttarpradesh
అలా వండితే..చేప వెజిటేరియనే: యూపీ మంత్రి

చేప వెజిటేరియన్ ఆహారమే అంటూ ఉత్తరప్రదేశ్ మంత్రి, నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్ సంచలన కామెంట్ చేశారు. ‘బదల్తా పూర్వీ ఉత్తరప్రదేశ్’ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా వండిన చేపల కూర శాకాహారమే అన్నారు. గతంలో తను ఈ మాట చెప్పినప్పుడు ఏ మహారాజ్ జీ కూడా దీన్ని కౌంటర్ చేయలేదని, వాళ్ల మౌనమే అంగీకారమని ఆయన సమర్థించుకున్నారు. ఈ విషయం నెట్‌లో వైరల్ అయ్యింది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 11h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.